పార్లమెంటులో బడ్జెట్ - ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు ఇలా..


విశాఖ పోర్టుకు రూ.108కోట్లు.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.32కోట్లు.
కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
ఎన్‌ఐటీకి రూ.54కోట్లు.
ఐఐటీకి రూ.50కోట్లు.
ట్రిపుల్‌ ఐటీకి రూ.30కోట్లు.
ఐఐఎంకు రూ.42కోట్లు,
ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు,
డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌కు రూ.19.62కోట్లు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది