NTR, చరణ్‌...బాక్సర్లుగా?

ఎస్‌.ఎస్‌ రాజమౌళి మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కిస్తున్నారని ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించనున్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని ‘జక్కన్న’ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్‌, తారక్‌ బాక్సర్లుగా కన్పించనున్నట్లు వూహాగానాలు వినిపిస్తున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది