ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్‌ @1



అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 123 పాయింట్లతో టీమిండియా తొలి స్థానంలో నిలవగా.. 117 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానం సంపాదించింది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ ఒక ర్యాంకింగ్‌ పాయింట్‌ సాధించగా.. సఫారీలు ఏకంగా 109 నుంచి 117 పాయింట్లకు ఎగబాకింది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది