జులై నుండి ప్రభుత్వం ప్రతి రోజు పెట్రోల్ ధరల సమీక్షా విధానాన్ని అమలు చేస్తూ వస్తుండి. దీని ప్రకారం ఈ రోజు పెట్రోల్ ధర నిన్నటి పెట్రోల్ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉండొచ్చు దీనిని అంతర్జాతీయ విపణిలో చమురు ధరను బట్టి నిర్ణయిస్తారు. ఈ విధంగా అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా జులై నుండి ఇప్పటి వరకు Rs. 6 పెరిగింది.. అదే విధంగా డీజిల్ ధర Rs. 3.67 పెరిగింది.
ఆగష్టు 2014 తరువాత ఈ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రధమం